E-Paper
Advertisement

Electric shock: వినాయక విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి.. మరో 9 మంది?

Electric shock: వినాయక విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి.. మరో 9 మంది?
Advertisement

Electric shock: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగర శివారులోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు స్పాట్ లో మృతిచెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

ALSO READ: Weather News: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల వాన, పిడుగులు పడే ఛాన్స్

Advertisement

పోలీసుల వివరాల ప్రకారం.. వినాయకచవితి సమీపిస్తున్నందున కోరుట్ల పట్టణ శివారులో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. బాలాజీ వినాయక విగ్రహాల తయారి కేంద్రంలో  భారీ గణపతి విగ్రహాన్ని తయారుచేశారు. అయితే భారీ గణేష్ (13 అడుగల ఎత్తు) విగ్రహాన్ని ఒకచోటి నుంచి మరో చోటికి తరలిస్తుండగా కరెంట్ వైర్లు తగిలి తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Snake News: వర్షాకాలం జాగ్రత్త.. మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే పాములకు వణుకు పుట్టాల్సిందే!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×