BigTV English

Electric shock: వినాయక విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి.. మరో 9 మంది?

Electric shock: వినాయక విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి.. మరో 9 మంది?

Electric shock: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగర శివారులోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు స్పాట్ లో మృతిచెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.


ALSO READ: Weather News: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల వాన, పిడుగులు పడే ఛాన్స్

పోలీసుల వివరాల ప్రకారం.. వినాయకచవితి సమీపిస్తున్నందున కోరుట్ల పట్టణ శివారులో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. బాలాజీ వినాయక విగ్రహాల తయారి కేంద్రంలో  భారీ గణపతి విగ్రహాన్ని తయారుచేశారు. అయితే భారీ గణేష్ (13 అడుగల ఎత్తు) విగ్రహాన్ని ఒకచోటి నుంచి మరో చోటికి తరలిస్తుండగా కరెంట్ వైర్లు తగిలి తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ALSO READ: Snake News: వర్షాకాలం జాగ్రత్త.. మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే పాములకు వణుకు పుట్టాల్సిందే!

Related News

Kavitha 2.0: కవిత సంచలన నిర్ణయం.. రాజకీయ ప్రస్థానం మొదలు, ఇక వలసల జోరు

Asaduddin Owaisi: నేను ప్రధానిగా ఉండి ఉంటే.. పహల్గాం ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్

Ramreddy Damodar Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇక లేరు

Kavitha: లక్ష మందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా.. కవిత కీలక వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

Telangana Politics: అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్, ప్రతీది రాజకీయమే.. స్వేచ్ఛ మీ దగ్గరెక్కడ?

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Big Stories

×