BigTV English
Advertisement

Rangareddy Crime News : విషాదం.. ముగ్గురు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య

Rangareddy Crime News : విషాదం.. ముగ్గురు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య

Rangareddy Crime NewsRangareddy Crime News(Local news telangana): ముగ్గురు పిల్లల్ని చంపి, ఆపై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘోరమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న మోకిలా పోలీసులు.. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి(35) పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు.


Read More : రోహిణికి ముందే రోళ్లు పగిలే ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

కొంతకాలంగా స్వగ్రామంతో పాటు ఇతర గ్రామాల ప్రజల నుంచి మనీ స్కాం నిర్వహిస్తూ వెయ్యికి రూ.3000, లక్షకు 58 రోజులకు 5 లక్షల రూపాయలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు కట్టించాడు. తీరా చూస్తే.. ఒకటికి రెండు, నాలుగింతలు కాదు కదా.. అసలు కూడా రాలేదు. దాంతో తాము కట్టిన డబ్బంతా తిరిగివ్వాలని రవిని పదే పదే అడిగారు. వారికి సమాధానం చెప్పలేకపోయాడు. వారంతా ఇంటికి రావడంతో ఏం చేయాలో పాలుపోక.. ఇంట్లోనే పిల్లలకు ఉరేసి చంపి.. పంటపొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Jubilee Hills bypoll: కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు.. చలో ఏదో ఒకటి తేల్చుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Nagarkurnool: కల్వకుర్తిలో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో ఒకే కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి

CM Revanth Reddy: జూబ్లీలో మోదీ, కేసీఆర్ ఓవైపు.. రాహుల్ గాంధీ నేను ఓవైపు.. ఇక తాడోపేడో తేల్చుకుందాం: సీఎం రేవంత్

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Hyderabad Development: హైదరాబాద్‌ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర ఎంత..? భాగ్యనగరానికి కాంగ్రెస్ ఏం చేసింది..?

CP Sajjanar: ప్రజ‌ల భ‌ద్రతే ధ్యేయంగా పోలీసింగ్.. ఖాకీ ప్రతిష్టతకు భంగం క‌లిగిస్తే క‌ఠిన చ‌ర్యలు: సీపీ సజ్జనార్

Big Stories

×