E-Paper
Advertisement

Rangareddy Crime News : విషాదం.. ముగ్గురు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య

Rangareddy Crime News : విషాదం.. ముగ్గురు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య

Rangareddy Crime NewsRangareddy Crime News(Local news telangana): ముగ్గురు పిల్లల్ని చంపి, ఆపై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘోరమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న మోకిలా పోలీసులు.. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి(35) పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు.

Read More : రోహిణికి ముందే రోళ్లు పగిలే ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

కొంతకాలంగా స్వగ్రామంతో పాటు ఇతర గ్రామాల ప్రజల నుంచి మనీ స్కాం నిర్వహిస్తూ వెయ్యికి రూ.3000, లక్షకు 58 రోజులకు 5 లక్షల రూపాయలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు కట్టించాడు. తీరా చూస్తే.. ఒకటికి రెండు, నాలుగింతలు కాదు కదా.. అసలు కూడా రాలేదు. దాంతో తాము కట్టిన డబ్బంతా తిరిగివ్వాలని రవిని పదే పదే అడిగారు. వారికి సమాధానం చెప్పలేకపోయాడు. వారంతా ఇంటికి రావడంతో ఏం చేయాలో పాలుపోక.. ఇంట్లోనే పిల్లలకు ఉరేసి చంపి.. పంటపొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×