E-Paper
Advertisement

Food Poison: మాదాపూర్, బాగ్ లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poison: మాదాపూర్, బాగ్ లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత
Advertisement

Food Poison: హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. విద్యార్థులను వైద్య చికిత్స నిమిత్తం కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు.

16 మంది విద్యార్థులకు అస్వస్థతత

“బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాల నుండి ఫుడ్ పాయిజన్ అయ్యి 16 మంది విద్యార్థులు హాస్పిటల్ కు వచ్చారు. రాత్రి వారు తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు , విరోచనలు, కడుపునొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. పిడియాట్రిక్ వైద్యులు పిల్లలను పరీక్షించారు. డిఐడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు అందరి కండిషన్ స్టేబుల్ గా ఉంది. పిల్లలందరికీ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నాము. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు”- సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్, కింగ్ కోఠి హాస్పిటల్ 

చంద్రనాయక్ తండా స్కూల్ లో ఫుడ్ పాయిజన్

Advertisement

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. చంద్రనాయక్ తండా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరగటంతో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన గంట తర్వాత విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు.

దీంతో విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీచర్లు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో నానక్ రాం గుడా రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Also Read: Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్నపై హెచ్‌ఆర్‌సీకి యూట్యూబ్ ఛానళ్ల ఫిర్యాదు.. ఎందుకంటే..?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×