E-Paper
Advertisement

GHMC News: వారికి చుక్కలే.. కేంద్రం వ్యవస్థతో జీహెచ్ఎంసీ

GHMC News: వారికి చుక్కలే.. కేంద్రం వ్యవస్థతో జీహెచ్ఎంసీ
Advertisement

GHMC News: గ్రేటర్ హైదరాబాద్‌లో జనన-మరణ ధృవీకరణ పత్రాల జారీలో అవకతవకలను అడ్డుకట్టే వేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి తెరవెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-సీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చింది.

జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో అవకతవకలను అరికట్టనుంది జీహెచ్ఎంసీ. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను తీసుకోనుంది. ఈ వ్యవస్థ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఉంటుంది.

Advertisement

ఇప్పటికే ఏపీ, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు వాటిని ఉపయోగించుకుంటున్నాయి. జనన- మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి కేంద్రం సాప్ట్‌వేర్‌ని ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తోంది జీహెచ్ఎంసీ.

ఓఆర్‌జీఐ వెబ్‌ పోర్టల్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది జీహెచ్ఎంసీ. త్వరలో కొత్త విధానం అమల్లోకి వస్తుంది. జనన ధృవీకరణ పత్రాలను జారీకి తల్లిదండ్రుల తమ ఆధార్ వివరాలు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ ఇప్పటివరకు పట్టు బట్టలేదు. సీఆర్ఎస్ కింద భారతీయ పౌరులకు ఆధార్ తప్పనిసరి కానుంది.

Advertisement

ALSO READ: నగరంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య.. బైకులు నడుపుతున్న పిల్లలు

శరణార్థులకు జనన, మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ నెంబర్ తప్పనిసరి కానుంది. ప్రక్రియ పాత పద్దతుల మాదిరిగా ఉంటుందని, మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆమోదం పొందిన తర్వాత కేంద్రం నుండి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

సీఆర్ఎస్ కింద మీ-సేవా ద్వారా సేకరించి జీహెచ్‌ఎంసీకి పంపుతుంది. తర్వాత వాటిని కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పోర్టల్‌కు వెళ్తుంది. జీహెచ్ఎంసీ ఆయా దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి పంపుతుంది. సీఆర్ఎస్ కింద దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది.

ఈ వ్యవస్థ ద్వారా తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఇచ్చినా అధికారులు, వివరాలు ఇచ్చే వైద్యులపై కఠినచర్యలు ఉండనున్నాయి. ఈ లెక్కన ప్రతీ దరఖాస్తును అధికారులు పరిశీలించాలించాలి. కొత్త వ్యవస్థతో తప్పుడు సర్టిఫికెట్లకు చెక్ పడనుంది

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×