BigTV English
Advertisement

Telangana Govt: కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. రూ.600 కోట్లు చెల్లిస్తామని హామీ

Telangana Govt: కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. రూ.600 కోట్లు చెల్లిస్తామని హామీ

Telangana Govt: ఎట్టకేలకు కాలేజీ యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. ఈ వారం రూ.600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీపావళి పండుగకు మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రజా భవన్ లో  ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.


​బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య  బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపిన విషయం తెలిసిందే. దీనితో ఈనెల 15 నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమని హెచ్చరికలు జారీ చేసింది.. ఈ నెల 21 లోపు టోకెన్ జారీ చేసి రూ.1200 కోట్లు చెల్లించాలని.. లేకపోతే ఈ నెల 23 నుంచి 25 తేదీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పేర్కొంది.


Related News

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Sanga Reddy: భార్య చెప్పిన పాస్ట్ లవ్ స్టోరీ మనస్తాపంతో.. పెళ్లయిన నెలలకే నవవరుడి ఆత్మహత్య.. !

Jubilee Hills Byelection: సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Jagityala News: రూ.50 లేక తల్లిని భుజాన మోసిన కుమారుడు.. కన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం

TGSRTC: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పులేదని ప్రాథమిక నిర్ధారణ

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?

Jubilee by-election: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఏ పార్టీపై ఎఫెక్ట్ పడనుంది..?

Big Stories

×