BigTV English
Advertisement

Telangana Govt: కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. రూ.600 కోట్లు చెల్లిస్తామని హామీ

Telangana Govt: కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. రూ.600 కోట్లు చెల్లిస్తామని హామీ

Telangana Govt: ఎట్టకేలకు కాలేజీ యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. ఈ వారం రూ.600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీపావళి పండుగకు మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రజా భవన్ లో  ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.


​బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య  బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపిన విషయం తెలిసిందే. దీనితో ఈనెల 15 నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమని హెచ్చరికలు జారీ చేసింది.. ఈ నెల 21 లోపు టోకెన్ జారీ చేసి రూ.1200 కోట్లు చెల్లించాలని.. లేకపోతే ఈ నెల 23 నుంచి 25 తేదీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పేర్కొంది.


Related News

Top 20 News Today: సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించిన తల్లి, తిరుపతిలో రెడ్ అలర్ట్

Top 20 News Today: జగన్‌పై రామానాయుడు సంచలన వ్యాఖ్యలు, భద్రతా బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు

Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు

Andesri Cremation: ఘట్‌కేసర్‌లో కవి అందెశ్రీ అంత్యక్రియలు.. పాడి మోసిన సీఎం రేవంత్‌రెడ్డి

Jubilee Hills: జూబ్లీహిల్స్ పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు 31.94 శాతం.. నాన్ లోకల్స్ నేతల హంగామా, ఆపై కేసులు

Train Ticket Regret Sankranti-2026: ప్రయాణికులకు సంక్రాంతి టెన్షన్.. బుకింగ్ ఓపెనైన ఐదు నిమిషాలకే వెయిటింగ్ లిస్టు

Jubilee Hills Polling: జూబ్లీహిల్స్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Jubilee Hills polling: జూబ్లీహిల్స్ పోలింగ్.. బోరబండలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రచ్చ

Big Stories

×