E-Paper
Advertisement

CEO Vikas Raj : మొదలైన పోస్టల్ బ్యాలెట్ల ప్రింటింగ్.. మే 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం : సీఈఓ వికాస్ రాజ్

CEO Vikas Raj : మొదలైన పోస్టల్ బ్యాలెట్ల ప్రింటింగ్.. మే 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం : సీఈఓ వికాస్ రాజ్

CEO Vikas Raj on Loksabha Elections : తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారో సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 285 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారని తెలిపారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 45 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానంలో 12 మంది పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. హైదరాబాద్ లో లోక్ సభ ఎన్నికల నిమిత్తం 3986 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 2-3 బ్యాలెట్లను వాడుతున్నామన్న వికాస్ రాజ్.. 7 స్థానాల్లో 3 ఈవీంలను వాడాల్సి ఉంటుందన్నారు. 9 స్థానాల్లో కేవలం 2 ఈవీఎంలను వాడుతున్నట్లు తెలిపారు. ఇక ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికైతే 1 ఈవీఎం సరిపోతుందని తెలిపారు.

Also Read : అమిత్ షా ఫేక్ వీడియో కేసు, గడువు కోరిన తెలంగాణ కాంగ్రెస్

ఎన్నికల నిమిత్తం ఈసీతో మాట్లాడి అదనంగా ఈవీఎంలను తెప్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాల్లో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ప్రింటింగ్ ప్రక్రియ మొదలైందని, మే 3వ తేదీ నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభమవుతుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు.

Tags

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×