E-Paper
Advertisement

Hyderabad News: దారుణ ఘటన.. కారులో ముగ్గురు సజీవ దహనం..

Hyderabad News: దారుణ ఘటన.. కారులో ముగ్గురు సజీవ దహనం..
Advertisement

Hyderabad News: హైదరాబాద్ శివారులో రాచకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్‌లో కాసేపటి క్రితమే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో భారీగా మంటలు చెలరేగాయి.

ఘట్కేసర్ నుంచి గణపురం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న వాహనంలో మంటలు భారీగా చెలరేగడంతో. మంటలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. అయితే కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మంటలో నుంచి తప్పించుకోబోయే తగలబడతూ పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై పడి మృతిచెందాడు.

Advertisement

Also Read: Pushpa 2 Collections :బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప2.. ఎన్నో స్థానం అంటే..?

దగ్ధమవుతున్న కారులో మృతిచెందిన వారిని ఉప్పల్ వాసులుగా గుర్తించారు. కారులో సీఎన్జీ సిలిండర్ ఉండటంతో పోలీసులు ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. కారు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

 

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×