E-Paper
Advertisement

ముల్కలపల్లిలో జోరుగా మట్టి మాఫియా దందా..!

ముల్కలపల్లిలో జోరుగా మట్టి మాఫియా దందా..!
Advertisement

Soil Mafia: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామ శివారులో మట్టి మాఫియా బరితెగిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, పట్టపగలే యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కృష్ణా నది తీర ప్రాంతంలో జేసీబీలను ఉపయోగించి భారీ ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. నిరంతరం టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు.

Also read: మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!

చర్యలు ఎక్కడ?

Advertisement

అధికారుల భయం లేకుండా మాఫియా సభ్యులు పట్టపగలే ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుండటం గమనార్హం. నదీ పరివాహక ప్రాంతం దెబ్బతినడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయని, అలాగే భారీ వాహనాల రాకపోకలతో స్థానిక రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు.

Also read: భీంనగర్‌లో సినిమా చూపిస్తున్న అధికారులు.. ఆదర్శమా లేక రాజకీయమా?

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×