E-Paper
Advertisement

ముల్కలపల్లిలో జోరుగా మట్టి మాఫియా దందా..!

ముల్కలపల్లిలో జోరుగా మట్టి మాఫియా దందా..!
Advertisement

Soil Mafia: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామ శివారులో మట్టి మాఫియా బరితెగిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, పట్టపగలే యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కృష్ణా నది తీర ప్రాంతంలో జేసీబీలను ఉపయోగించి భారీ ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. నిరంతరం టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు.

Also read: మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!

చర్యలు ఎక్కడ?

Advertisement

అధికారుల భయం లేకుండా మాఫియా సభ్యులు పట్టపగలే ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుండటం గమనార్హం. నదీ పరివాహక ప్రాంతం దెబ్బతినడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయని, అలాగే భారీ వాహనాల రాకపోకలతో స్థానిక రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు.

Also read: భీంనగర్‌లో సినిమా చూపిస్తున్న అధికారులు.. ఆదర్శమా లేక రాజకీయమా?

Related News

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

Big Stories

Advertisement
×