E-Paper
Advertisement

Drunken Man attacked on Police: మద్యం మత్తులో వీరంగం.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ దాడి

Drunken Man attacked on Police: మద్యం మత్తులో వీరంగం.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ దాడి
Advertisement

A Drunken man attacked on traffic constable: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహా నగరంలో యువకులు మద్యం మత్తులో హల్ చల్ చేస్తున్నారు. ఇదే తరుణంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దని సూచించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌‌పై దాడి చేశాడు.

అంబర్‌పేట్ అలీ కేఫ్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని రోహిత్ (25)‌ రాంగ్‌ రూట్‌లో వెళుతున్నాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజు రోహిత్‌కు రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దని సూచించారు. ఈ క్రమంలో తాగి ఉన్న సదరు వ్యక్తి కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. అసభ్య పదజాలంతో కానిస్టేబుల్ గొంతు పట్టుకొని దాడి చేస్తూ దుర్భాషలాడాడు.

Advertisement

దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో భాగంగా ఆ వ్యక్తిని పరీక్షించాగా.. నిందితుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తెలింది. దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజు అంబర్‌పేట్‌‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

Tags

Related News

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

Big Stories

Advertisement
×