E-Paper
Advertisement

KCR : మెరుగైన కేసీఆర్ ఆరోగ్యం.. శుక్రవారం డిశ్చార్జ్..

KCR :  మెరుగైన కేసీఆర్ ఆరోగ్యం.. శుక్రవారం డిశ్చార్జ్..
KCR Health news

KCR Health news(Telangana news today):

హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం మెరుగైంది. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో శుక్రకారం డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు.

కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. శుక్రం డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోని బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కేసీఆర్ గాయపడ్డారు. ఆయన తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. ఆపరేషన్ తర్వాత సపోర్ట్ ఆయనను వైద్యులు నడిపించారు. శస్త్ర చికిత్స సక్సెస్ అయ్యి కేసీఆర్ కోలుకోవడంతో ఇప్పుడు డిశార్జ్ చేయాలని నిర్ణయించారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×