E-Paper
Advertisement

Khammam Petrol Bunk : పెట్రోల్ పంప్‌కు నిప్పు పెట్టిన దుండగులు..

Khammam Petrol Bunk : పెట్రోల్ పంప్‌కు నిప్పు పెట్టిన దుండగులు..
Advertisement

Khammam : ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి భారత్ పెట్రోల్ బంక్‌లో ఒక పెట్రోల్ పంపునకు నిప్పు పెట్టారు. బంకు సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పెట్రోల్ పంపు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడంతో ముప్పు తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×