E-Paper
Advertisement

Konda Gattu temple: కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్.. రైస్ దొంగలిస్తూ అడ్డంగా..

Konda Gattu temple: కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్.. రైస్ దొంగలిస్తూ అడ్డంగా..

Konda Gattu temple: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.

ఈ దేవాలయంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, ఆ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో రామకృష్ణారావు. ఈనెల 9న అన్నదానం విభాగంలో 50 కేజీల బియ్యం చోరీకి గురైంది. రైస్‌తోపాటు కొన్ని వస్తువులను దొంగలించారు.

దీని వెనుక అన్నదాన విభాగం జూనియర్ అసిస్టెంట్ రాములున్నట్లు అనుమానాలు వచ్చాయి. వెంటనే దేవాలయంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో రాములు ప్రమేయమున్నట్లు తేలింది. ఇందులో పాలు పంచుకున్న ముగ్గురు వ్యక్తుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. రైస్ దొంగిలించినట్టు తేలడంతో ఉద్యోగిని అధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×