BigTV English
Advertisement

Konda Gattu temple: కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్.. రైస్ దొంగలిస్తూ అడ్డంగా..

Konda Gattu temple: కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్.. రైస్ దొంగలిస్తూ అడ్డంగా..

Konda Gattu temple: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.


ఈ దేవాలయంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, ఆ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో రామకృష్ణారావు. ఈనెల 9న అన్నదానం విభాగంలో 50 కేజీల బియ్యం చోరీకి గురైంది. రైస్‌తోపాటు కొన్ని వస్తువులను దొంగలించారు.

దీని వెనుక అన్నదాన విభాగం జూనియర్ అసిస్టెంట్ రాములున్నట్లు అనుమానాలు వచ్చాయి. వెంటనే దేవాలయంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో రాములు ప్రమేయమున్నట్లు తేలింది. ఇందులో పాలు పంచుకున్న ముగ్గురు వ్యక్తుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. రైస్ దొంగిలించినట్టు తేలడంతో ఉద్యోగిని అధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు.


Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×