E-Paper
Advertisement

KTR: ఎన్ కన్వెన్షన్‌కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్: కేటీఆర్

KTR: ఎన్ కన్వెన్షన్‌కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్: కేటీఆర్

HYDRA Demolitions: హైడ్రా బుల్డోజర్లకు తాను అడ్డంగా ఉంటానని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటాను. హైదరాబాద్ నగరంలో హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో మా హయాంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టాం. హైడ్రా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వండి. కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. అసలు ఎన్ కన్వెన్షన్ కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్. జీహెచ్ఎంసీ, బుద్ధ భవన్ నాళాలపైనే ఉన్నాయి. మంత్రుల ఇండ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే ఉన్నాయి. ముందు వాటిని కూల్చివేయండి. ఆ తరువాత పేదల ఇళ్లను కూల్చండి’ అంటూ కేటీఆర్ సీరియస్ అయ్యారు.

Also Read: జాబ్‌ గ్యారెంటీతో ఉచితంగా ఖరీదైన కోర్సు.. రేవంత్ కీలక నిర్ణయం

ఇదిలా ఉంటే.. నగరంలో కూల్చివేతలతో హైడ్రా సంచలనం సృష్టిస్తోంది. హైడ్రాను ఏర్పాటు చేసినప్పటి నుంచి అక్రమ కట్టడాల కూల్చివేతల పరంపరా కొనసాగుతుంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను గుర్తించి, వాటిని కూల్చివేస్తున్నది హైడ్రా.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×