E-Paper
Advertisement

KTR: ఎన్ కన్వెన్షన్‌కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్: కేటీఆర్

KTR: ఎన్ కన్వెన్షన్‌కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్: కేటీఆర్
Advertisement

HYDRA Demolitions: హైడ్రా బుల్డోజర్లకు తాను అడ్డంగా ఉంటానని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటాను. హైదరాబాద్ నగరంలో హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో మా హయాంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టాం. హైడ్రా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వండి. కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. అసలు ఎన్ కన్వెన్షన్ కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్. జీహెచ్ఎంసీ, బుద్ధ భవన్ నాళాలపైనే ఉన్నాయి. మంత్రుల ఇండ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే ఉన్నాయి. ముందు వాటిని కూల్చివేయండి. ఆ తరువాత పేదల ఇళ్లను కూల్చండి’ అంటూ కేటీఆర్ సీరియస్ అయ్యారు.

Also Read: జాబ్‌ గ్యారెంటీతో ఉచితంగా ఖరీదైన కోర్సు.. రేవంత్ కీలక నిర్ణయం

Advertisement

ఇదిలా ఉంటే.. నగరంలో కూల్చివేతలతో హైడ్రా సంచలనం సృష్టిస్తోంది. హైడ్రాను ఏర్పాటు చేసినప్పటి నుంచి అక్రమ కట్టడాల కూల్చివేతల పరంపరా కొనసాగుతుంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను గుర్తించి, వాటిని కూల్చివేస్తున్నది హైడ్రా.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×