E-Paper
Advertisement

Last Day of Medaram Jatara: తిరుగువారంతో మేడారం జాతర ముగింపు.. పెరిగిన భక్తుల రద్దీ..

Last Day of Medaram Jatara: తిరుగువారంతో మేడారం జాతర ముగింపు.. పెరిగిన భక్తుల రద్దీ..
Advertisement

Sammakka Sarakka Jatara updates

Last day of Sammakka Sarakka Jatara(Local news telangana) : ఆతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం నిర్వహించే తిరుగువారంతో జాతర ముగుస్తోంది. ఈ తిరుగువారం కార్యక్రమానకి అధికారులు, పూజార్లు అన్ని ఏర్పాట్లు చేశారు. పూజారులు పూజా మందిరాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పూజారులు వాటికి తాళాం వేస్తారు.

Advertisement

మండమెలిగే పండుగతో మొదలైన సమ్మక్క సారలమ్మ జాతర తిరుగువారంతో ముగుస్తుంది. మళ్లీ వచ్చే ఏడాది మినీ జాతర సందర్భంగా ఈ సామగ్రిని బయటకు తీసి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తుల రద్దీ పెరిగింది. దాదాపు కోటిన్నర మంది దర్శించుకున్నారు అని సమాచారం. బుధవారం పూజలందుకున్న దేవతలు.. తిరుగువారం చేయడంలో జాతర ముగుస్తుంది.

Read More: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

Advertisement

నాలుగు రోజుల్లో కోటి 45 లక్షల మంది మేడారం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో ముగుస్తుంది. వన దేవతలు గద్దెలు విడిచే సమయంలో వర్షం కురవడం ఈ జాతర విశేషం. దీంతో ప్రజలు శుభ సూచకంగా భావిస్తారు.

Tags

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×