E-Paper
Advertisement

డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద.. అక్రమ పశువుల రవాణా పట్టివేత!

డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద.. అక్రమ పశువుల రవాణా పట్టివేత!
Advertisement

Illegal Transport: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మేడ్చల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. చెక్‌పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ డీసీఎంను అనుమానాస్పదంగా గుర్తించిన పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

Also Read: తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!

సరైన పత్రాలు లేకుండా..

Advertisement

తనిఖీల్లో డీసీఎంలో మొత్తం 35 ఎద్దులను అత్యంత ఇరుకుగా, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పశువులను ఎలాంటి అనుమతులు, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలు, వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also read: డ్రాగన్’ వేట మొదలైంది.. టాలీవుడ్ హిస్టరీలో తారక్ – నీల్ సరికొత్త సంచలనం!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×