E-Paper
Advertisement

Konda Surekha: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ..

Konda Surekha: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ..
Advertisement

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈరోజు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వాహనంలో ఆస్పత్రిలో చేర్పించి మంత్రి మానవీయ హృదయాన్ని చాటుకున్నారు. వివరాల ప్రకారం.. మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని హన్మకొండ వస్తున్న క్రమంలో జక్కలొద్ది క్రాస్ రోడ్డు(ఉర్సు గుట్ట) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గమనించిన మంత్రి వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, పోలీస్ వాహనంలో గాయపడిన ఇద్దరు బాధిత వ్యక్తులను ఆస్పత్రిలో చేర్పించారు.

బాధితులకు మెరుగైన చికిత్సి అందించాలని మంత్రి ఫోన్‌లో ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సూచించారు. ఆపదలో మంత్రి చూపిన చొరవకు అక్కడున్న స్థానికులు అభినందనలు తెలిపారు. రాజకీయ నాయకులు అందరూ ఇలా ఉండాలని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Advertisement

Also Read: CM Chandrbabu on Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే

అయితే.. ప్రమాదం ఎలా జరిగింది.. ఎంటి అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులకు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×