E-Paper
Advertisement

జగదీష్​ రెడ్డి పై ఎంపీ చామల సెటైర్లు.. ఏమన్నారంటే?

జగదీష్​ రెడ్డి పై ఎంపీ చామల సెటైర్లు.. ఏమన్నారంటే?
Advertisement

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని జగదీష్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి గుంట నక్క కళ్లతో ధాన్యం కొనుగోళ్లు కనిపించడం లేదని ఎంపీ విమర్శించారు. బీఆర్ ఎస్ హయాంలో 2021-22 లో 6,609 కొనుగోలు కేంద్రాలు పెట్టగా, 2022-23 లో 7037 కొనుగోలు కేంద్రాలు పెట్టారన్నారు.

బీఆర్ఎస్ హయాంలో..

117.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు బీఆర్ఎస్ హయాంలో జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో 2023-24 లో 7,178 కొనుగోలు కేంద్రాలు,2024-25 లో కాంగ్రెస్ ప్రభుత్వం 8,378 ద్వారా కొనుగోలు చేసిందన్నారు. 2025-26 లో 8,575 కొనుగోలు కేంద్రాలు పెట్టారన్నారు. ఎవరి హయంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయనేది? జగదీష్​ రెడ్డి అవగాహన చేసుకోవాలన్నారు.

Advertisement

Also read: బెంగాల్‌లో బీజేపీ సంచలనం.. ఇమామ్‌ల వేతనాలు రద్దు.. దీదీ అవినీతిపై విచారణ!

ఫామ్ హౌస్ నాయకుడు..

కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ళలో 27,747.75 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చిందన్నారు. కళ్లు లేని నేతలు తమ ప్రభుత్వంపై దుష్ఫ్​రాచారం చేయడం సరికాదన్నారు. ఫామ్ హౌస్ నాయకుడు చెప్పినట్లు తప్పుడు ప్రచారాలు చేయడం బంద్ పెట్టుకోవాలన్నారు. సూర్యాపేట్ లో కేవలం 2 వేల కోట్లతో గెలిచిన జగదీష్ రెడ్డి, తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

Advertisement

Also read: సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×