E-Paper
Advertisement

Hyderabad : ఫిలింనగర్ లో మర్డర్.. వివాహేతర సంబంధమే కారణమా..?

Hyderabad : ఫిలింనగర్ లో మర్డర్.. వివాహేతర సంబంధమే కారణమా..?

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫిలింనగర్‌లో అర్థరాత్రి గౌస్‌ మొయినుద్దీన్‌ హత్య జరిగింది. ఇటీవలే యూకే నుంచి హైదరాబాద్‌కు వచ్చిన హస్సేన్‌.. కత్తితో గౌస్‌ను హత్య చేశాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ మర్డర్‌ జరిగినట్టు భావిస్తున్నారు.

గతంలో ఫిల్మ్ నగర్ పోలీసులకు వివాహేతర సంబంధం గురించి గౌస్ మొయినుద్దీన్ పిర్యాదు చేసినట్లు సమాచారం. గౌస్ భార్యకు యూకేలో హుస్సేన్ పరిచయమైనట్లు తెలిసింది . యూకేలో ఇద్దరు షేరింగ్ రూంలో ఉన్నారు. ఈ సన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా గౌస్ అడ్డును తొలగించుకోవాలని హుస్సేన్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×