E-Paper
Advertisement

Hyderabad : ఫిలింనగర్ లో మర్డర్.. వివాహేతర సంబంధమే కారణమా..?

Hyderabad : ఫిలింనగర్ లో మర్డర్.. వివాహేతర సంబంధమే కారణమా..?
Advertisement

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫిలింనగర్‌లో అర్థరాత్రి గౌస్‌ మొయినుద్దీన్‌ హత్య జరిగింది. ఇటీవలే యూకే నుంచి హైదరాబాద్‌కు వచ్చిన హస్సేన్‌.. కత్తితో గౌస్‌ను హత్య చేశాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ మర్డర్‌ జరిగినట్టు భావిస్తున్నారు.

గతంలో ఫిల్మ్ నగర్ పోలీసులకు వివాహేతర సంబంధం గురించి గౌస్ మొయినుద్దీన్ పిర్యాదు చేసినట్లు సమాచారం. గౌస్ భార్యకు యూకేలో హుస్సేన్ పరిచయమైనట్లు తెలిసింది . యూకేలో ఇద్దరు షేరింగ్ రూంలో ఉన్నారు. ఈ సన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా గౌస్ అడ్డును తొలగించుకోవాలని హుస్సేన్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×