E-Paper
Advertisement

Konda Surekha vs KTR: కేటీఆర్ పరువునష్టం దావా కేసులో మంత్రి సురేఖకు షాక్.. ఎందుకంటే..?

Konda Surekha vs KTR:  కేటీఆర్ పరువునష్టం దావా కేసులో మంత్రి సురేఖకు షాక్.. ఎందుకంటే..?
Advertisement

Konda Surekha vs KTR: మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా.. ప్రజాప్రతినిధుల కోర్టు మంత్రి కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం వ్యక్తిం చేసింది.

బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా.. నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంపై ప్రజాప్రతినిధుల కోర్టు సీరియస్ అయింది. హాజరు కాకపోవడానికి గల సరైన కారణాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది.

Advertisement

కేసు విచారణలో భాగంగా ఈ వారెంట్‌ జారీ కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. అనంతరం, ఈ పరువునష్టం దావా కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టుకు హాజరయ్యే విషయంలో మంత్రి కొండా సురేఖ తదుపరి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు తదుపరి విచారణ తేదీ నాటికి మంత్రి హాజరవుతారా లేక కోర్టు నిర్ణయంపై న్యాయపరమైన సవాలు చేస్తారా అనేది చూడాలి.

ALSO READ: Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం.. తల్లిపై కూతురు విజయం

Advertisement

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×