E-Paper
Advertisement
రవాణా శాఖలో కొత్త శకం.. కొత్తగా లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి సూపర్ చాన్స్..?
బండి కుమారుడిపై హనీ‌ట్రాప్.. రూ.5 కోట్లు బ్లాక్ మెయిల్.. పోలీసులకు ఫిర్యాదు!
కొత్త స్థలం.. కొత్త గ్రామం.. చెంచుల కోసం ప్రభుత్వం అందిస్తున్న డబుల్ ప్యాకేజీలు ఇవే..?

కొత్త స్థలం.. కొత్త గ్రామం.. చెంచుల కోసం ప్రభుత్వం అందిస్తున్న డబుల్ ప్యాకేజీలు ఇవే..?

Chenchu Rehabilitation: స్వేచ్ఛ బ్యూరో: అడవి వీడేందుకు సముఖత వ్యక్తం చేస్తున్న గ్రామాల ప్రజలకుప్రభుత్వం పునరావాస ప్రక్రియ వేగంగా చేపడుతుంది. వారికి మౌలిక వసతులతో పాటు భూమి, గృహ సదుపాయాలను కల్పిస్తుంది. తరలివెళ్లే కుటుంబాలకు బాచారం సమీపంలో మెరుగైన వసతులతో కూడిన గృహ నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుంది. అందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. నల్లమల అడవులలోని చెంచులను అడవి బయట మెరుగైన జీవనోపాధి, విద్య, వైద్యం కల్పించడం, కోర్ ఏరియాలో పులుల […]

శునకాల రక్తంతో వ్యాపారం.. బిగ్‌టీవీ ‘ఆపరేషన్’తో బట్టబయలైన పెట్ కేర్ హాస్పిటల్ దందా!

శునకాల రక్తంతో వ్యాపారం.. బిగ్‌టీవీ ‘ఆపరేషన్’తో బట్టబయలైన పెట్ కేర్ హాస్పిటల్ దందా!

Hospital Seized: రాయదుర్గంలోని ‘పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ కేంద్రంగా సాగుతున్న అమానవీయ దందాను బిగ్‌టీవీ వరుస కథనాలతో ఎండగట్టింది. నోరు లేని జీవాల ప్రాణాలతో చెలగాటమాడుతూ, వీధి కుక్కల రక్తాన్ని విక్రయిస్తున్న వైనాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టింది. బిగ్‌టీవీ ప్రతినిధులు ప్రాణాలకు తెగించి చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో నిజాలు బయటపడుతున్నాయన్న కంగారులో ఆస్పత్రి సిబ్బంది బిగ్‌టీవీ ప్రతినిధిపై దాడికి యత్నించడం గమనార్హం. రంగంలోకి జీహెచ్‌ఎంసీ.. […]

రాష్ట్రంలో ఐటీఐ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. కనీస వయస్సు..!
బిగ్ బ్రేకింగ్.. ప్రధాని మోదీ షెడ్యూల్లో మార్పులు
మిర్యాలగూడ మున్సిపాలిటీలో అక్రమాల కలకం.. కీలక ఫైళ్లు మాయం..!
గులాబీ వర్సెస్ కమలం.. కరీంనగర్ బంద్‌తో దద్దరిల్లుతున్న రాజకీయం.. రంగంలోకి సర్కార్!

గులాబీ వర్సెస్ కమలం.. కరీంనగర్ బంద్‌తో దద్దరిల్లుతున్న రాజకీయం.. రంగంలోకి సర్కార్!

Karimnagar Bandh: కరీంనగర్ వేదికగా గత రెండు రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై, అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేడు (శనివారం) కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దీనికి నిరసనగా వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో […]

రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది.. కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ ఫైర్..!
కాంగ్రెస్‌ను ఒక కిలోమీటర్ లోతులో బొందపెడతాం.. కవిత సంచలన వ్యాఖ్యలు!
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు.. బండి సంజయ్‌పై ఫిర్యాదు.. క్రిమినల్ కేసుకు డిమాండ్
ప్రేమించిన పాపానికి 17 చోట్ల కత్తిపోట్లు.. నడిరోడ్డుపై యువకుడి ప్రాణం తీశారు!

ప్రేమించిన పాపానికి 17 చోట్ల కత్తిపోట్లు.. నడిరోడ్డుపై యువకుడి ప్రాణం తీశారు!

Sitaphalmandi Crime: సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యావన్ (23) అనే బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని సీతాఫల్‌మండి నడిరోడ్డుపై ప్రత్యర్థులు కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. నిందితులు యువతి బంధువులేనని పోలీసులు నిర్ధారించారు. మృతుడు యావన్ గత నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో […]

మోదీ సర్కార్ నిధులతోనే.. తెలంగాణ పంచాయతీలు నడుస్తున్నాయి, ఎంపీ ఈటల సంచలనం

మోదీ సర్కార్ నిధులతోనే.. తెలంగాణ పంచాయతీలు నడుస్తున్నాయి, ఎంపీ ఈటల సంచలనం

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల మనుగడ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపైనే ఆధారపడి ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీరును నిలదీస్తూనే.. కేంద్రం అందిస్తున్న తోడ్పాటును వివరించారు. కేంద్ర నిధులే గ్రామాలకు ప్రాణాధారం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం […]

రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త రేట్ల కసరత్తు.. ఇక పెరగనున్న భూముల ధరలు..!

Big Stories

Advertisement
×