E-Paper
Advertisement
Modi : ఫ్యామిలీ ఫస్ట్ కాదు పీపుల్ ఫస్ట్..దోపిడిదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు:మోదీ

Modi : ఫ్యామిలీ ఫస్ట్ కాదు పీపుల్ ఫస్ట్..దోపిడిదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు:మోదీ

Modi : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉపఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలంతా తరలివచ్చారన్నారు. ఉపఎన్నిక కోసం ప్రభుత్వం మొత్తం తరలివచ్చిందన్నారు. అంటే ఓటమి భయంతో ఎంత గట్టిగా పోరాడారో ఉపఎన్నికను బట్టి అర్థమైందని మోదీ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలుస్తోందని […]

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ను మోదీ సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ […]

PM Modi: మోదీపై జోడో యాత్ర ఎఫెక్ట్.. అందుకే సౌత్ ఇండియా టూర్..
ISB: ఐఎస్బీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్ పై దాడి..
Raja Singh: రాజాసింగ్ ను కలిసిన చికోటి ప్రవీణ్.. ఏంటి సంగతి?
JaggaReddy: జగ్గన్న.. గుండు భలేగా ఉందన్నా..
ED Raids: 750 కోట్ల స్కాం.. గ్రానైట్ కంపెనీలపై ఈడీ పంజా..
Kasani: కారుకు కాసాని బ్రేకులేయగలరా? సైకిల్ స్పీడ్ పెంచగలరా?
Modi Tour : తెలంగాణలో మోదీ టూర్..హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Sabarimala Special Trains : సికింద్రాబాద్ నుంచి శబరిమల వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు..
Hyderabad Metro : మళ్లీ ఆగిన మెట్రో.. ఏంటి సమస్య? ఎందుకు ఆగిపోతున్నాయి?
Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం..ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ లో నిందితుల వాయిస్ రికార్డ్

Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం..ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ లో నిందితుల వాయిస్ రికార్డ్

Farm house Case : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ను సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. వారిని నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు తీసుకెళ్లారు. ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్ లో నిందితుల వాయిస్‌ రికార్డు చేశారు. ముగ్గురు నిందితుల వాయిస్ శాంపిల్స్‭ను ఎఫ్ఎస్ఎల్ అధికారులు తీసుకున్నారు. ఎమ్మెల్యేల […]

HarishRao: ఆ తుషార్, ఈ తుషార్ వేరువేరా?.. గవర్నర్ పై హరీష్ కామెంట్స్..
TTD: శ్రీవారి లడ్డు బరువు తగ్గిందా?.. టీటీడీ క్లారిటీ..

Big Stories

Advertisement
×