E-Paper
Advertisement
Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల ప్రస్థానం.. రానున్న రోజుల్లో అనేక సవాళ్లు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇంధన కష్టాలు.. బంకుల ఓనర్లు కొత్త నిబంధనలు, రంగంలోకి టాస్క్‌ఫోర్స్

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇంధన కష్టాలు.. బంకుల ఓనర్లు కొత్త నిబంధనలు, రంగంలోకి టాస్క్‌ఫోర్స్

Fuel Crunch: తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? ఆయిల్ కొరత ఎందుకు ఏర్పడింది? యుద్ధం మళ్లీ తీవ్రమవుతుందని వినియోగదారులు భయపడుతున్నారా? పెట్రోల్ బంకులు హైప్ క్రియేట్ చేస్తున్నాయా?  కొంతమంది ఆయిల్‌ను నిల్వ చేసుకునే పనిలో పడ్డారా? అధికారులు ఏమంటున్నారు? గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇంధన కష్టాలు ఇరాన్‌లో యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు అంతర్గతంగా ఇంకా జరుగుతున్నాయి. కాల్పుల విరమణపై అమెరికా ఇప్పటికే […]

Srinagar: అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్, విద్యార్థి ఆనంద్ మోహన్‌

Srinagar: అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్, విద్యార్థి ఆనంద్ మోహన్‌

Srinagar: జమ్మూకాశ్మీర్‌లోని ఎన్ఐటీలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లారు సదరు విద్యార్థి. అనుకోకుండా అలకనంద నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ విషయం తెలియగానే విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్ హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల ఆనంద్ మోహన్ జమ్మూకాశ్మీర్‌లో చదువుతున్నాయి. శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-(ఎన్ఐటీ)లో బీటెక్ మూడో సంవత్సరం […]

Telangana Politics: ఎట్టకేలకు ఉత్కంఠకు తెర.. గవర్నర్ కోటాలో అజారుద్దీన్-కోదండరామ్‌లు, కాకపోతే
TG : జీతాలు పెంచారు.. డబ్బులు ఎలా తెస్తారు?
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10 జిల్లాలో మెగా జాబ్ మేళా..!
కిక్కు కింగ్‌లకు బ్యాడ్ న్యూస్.. అక్కడ బెల్ట్ షాపుల నిషేధం..?
మెరిసిన దమ్మపేట విద్యార్ధులు.. బంగారు పథకాల పంట పండించిన ఓమేగా స్కూల్..!
సైబర్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0 ప్రారంభం!
గుండ్లపోచంపల్లిలో విష విలయం.. వేల సంఖ్యలో చేపలు మృతి.. పట్టించుకోని అధికారులు

గుండ్లపోచంపల్లిలో విష విలయం.. వేల సంఖ్యలో చేపలు మృతి.. పట్టించుకోని అధికారులు

Lake Pollution: స్వేచ్ఛ బ్యూరో: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిది గుండ్ల, నీళ్ల చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మించిన విల్లాస్‌ నుంచి డ్రైనేజీ నీటిని సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండానే మురుగు నీటిని చెరువులో కలపడం వల్ల నీటి నాణ్యత క్షీణించి, చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి చేరుతున్న కలుషిత నీటిలో రసాయనాలు, బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలు అధికంగా ఉండటంతో నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయితున్నాయని దింతో చెరువుపై ఆధారపడి […]

మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. క‌విత ట్వీట్
నో స్టాక్ మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. ఉమ్మడి జిల్లాలో ఇంధన సంక్షోభం!
కొత్తగూడెం న్యాయవాదికి జాతీయ గౌరవం.. ILPA నేషనల్ సభ్యురాలిగా ఎన్నిక..!

కొత్తగూడెం న్యాయవాదికి జాతీయ గౌరవం.. ILPA నేషనల్ సభ్యురాలిగా ఎన్నిక..!

Khammam: స్వేచ్ఛ బ్యూరో: ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.యల్.పి.ఏ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యురాలు మహిళా న్యాయవాది సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగపూర్ లో జరిగిన జాతీయ మహసభ లో ఇండియాన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షురాలిగా సుజాత చౌదంతే, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యన్.జే.సాంసన్ కార్యవర్గ సభ్యురాలిగా సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం […]

కాంగ్రెస్‌లో కమల్‌హాసన్‌ను మించిన నటులు ఉన్నారు:  కేటీఆర్‌

Big Stories

Advertisement
×