E-Paper
Advertisement
Kishan Reddy :  లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. హైదరాబాద్ కు అమిత్ షా రాక..

Kishan Reddy : లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. హైదరాబాద్ కు అమిత్ షా రాక..

Kishan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్‌ డిజిట్‌లో సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించ లేక పోయిందన్నారు. అయితే 8 అసెంబ్లీ స్థానాలతో అద్భుతమైన విజయాలను బీజేపీ సొంతం చేసుకుందన్నారు. దాదాపు 30 లక్షల ఓట్లతో 14శాతం ఓట్లను సాధించడం సానుకూలమైన పరిణామమే అన్నట్లుగా వెళ్లడించారు. రాబోయే ఎన్నికల్లో మోడీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఎదురుచూస్తోందన్నారు.

Kavitha : హిందుత్వానికి మద్దతుగా కవిత ట్వీట్లు.. కారణమిదేనా?
ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..
CM Revanth Reddy : పరిశ్రమలకు అన్ని విధాలుగా సహకరిస్తాం.. ఫాక్స్ కాన్  ప్రతినిధులకు సీఎం రేవంత్ భరోసా..
Sunburn Event : సన్ బర్న్ ఈవెంట్ రద్దు.. వెనక్కి తగ్గిన నిర్వాహకులు..
Hyderabad : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే నిందితుడు!
Rajanna Sircilla : రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి..
Thummala Nageswara Rao : అటవీ ప్రాంతంలోనే పుట్టాను..  ఆదివాసీల కష్టాలు తెలుసు..
BiggBoss 7: బిగ్‌బాస్‌ షో నిర్వాహకులకు నోటీసులు.. హోస్ట్ నాగార్జునపై చర్యలు ?
Karimnagar : బావిలోకి దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా..?
Kamareddy : జోరుగా కల్తీ కల్లు దందా.. ఎక్సైజ్ కానిస్టేబుల్ కనుసన్నల్లోనే..?
Hyderabad : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం.. ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడి పనేనా..?
Telangana: తెలంగాణలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
CM Revanth Reddy Delhi Tour : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ..

Big Stories

Advertisement
×