E-Paper
Advertisement
Indian National Congress : నేడు కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్‌పూర్‌లో భారీ బహిరంగ సభ..
Singareni Elections : బొగ్గుగనుల్లో ఎగిరిన ఎర్ర జెండా.. సింగరేణి సమరంలో ఏఐటీయూసీ విజయం..
Congress gears up for LS Polls : స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికలే టార్గెట్..
Ganja seized: భారీగా గంజాయి స్వాధీనం .. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ ..
Vasalamarri | అనాథగా మారిన కేసీఆర్ దత్తత గ్రామం.. రోడ్డున పడిన గ్రామస్థులు
CM Revanth Reddy : వాస్తవాలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం..
Telangana Winter :  ఉత్తరాది నుంచి బలమైన గాలులు.. పెరిగిన చలి తీవ్రత
Hyderabad : న్యూఇయర్ వేడుకలు..  నగరంలో ట్రాఫిక్  ఆంక్షలు..
Singareni : సింగరేణి జంగ్.. ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..

Singareni : సింగరేణి జంగ్.. ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..

Singareni : సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 90 శాతం మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 13 యూనియన్లు పోటీ పడ్డా.. AITUC, INTUC మధ్యే హోరాహోరిగా పోరు నడిచినట్టు తెలుస్తోంది. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలమని రెండు యూనియన్లు చెబుతున్నాయి. మరోవైపు బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. రాత్రి 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రస్తుతం హడావుడికి దూరంగా ఉంది.

Journalist Rahul | ప్రశ్నలతో సిఎంలనే ఇరుకున పెట్టే జర్నలిస్ట్.. ముఖ్యమంత్రుల ఫేవరెట్ ఇతనే..
IPS Naveen Kumar : ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్.. ఖండించిన బీసీ సంఘాలు..
Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు
CM Revanthreddy : త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. నోటిఫికేషన్లపై సీఎం కీలక వ్యాఖ్య..

CM Revanthreddy : త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. నోటిఫికేషన్లపై సీఎం కీలక వ్యాఖ్య..

CM Revanthreddy : ఉద్యోగ నోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్పీఎస్సీ ప్రక్షాళనపై క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగాలను భర్తీ చేయలంటే టీఎస్పీఎస్పీ చైర్మన్ తప్పకుండా ఉండాలన్నారు. ప్రస్తుతం చైర్మన్ సహా బోర్టు సభ్యులు అందరూ రాజీనామా చేశారన్నారు. ఈ రాజీనామాలపై గవర్నర్ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పకడ్బంధీగా నియమాలు చేపడుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Rachakonda Commissionerate : 2023 క్రైమ్ రిపోర్టు విడుదల.. 25 శాతం పెరిగిన సైబర్ నేరాలు..

Big Stories

Advertisement
×