E-Paper
Advertisement
Hyderabad Fire Accidents : హైదరాబాద్‌.. అగ్నిప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌!
Kagaznagar : విధుల నిర్వహణలో గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి..
Jagtial : నల్లి బొక్క చిచ్చు..పెళ్లి రద్దు..
Lok Sabha Elections : పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్.. దూకుడుగా టీ కాంగ్రస్..
Anganwadi Strike : అంగన్‌వాడీల పోరుబాట.. ఏపీలో కొనసాగుతున్న సమ్మె..
GIG Workers : గిగ్‌ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక హామీలు..
Telangana Congress Incharge : టీకాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్.. సార్వత్రిక ఎన్నికలే టార్గెట్..?

Telangana Congress Incharge : టీకాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్.. సార్వత్రిక ఎన్నికలే టార్గెట్..?

Telangana Congress Incharge : సార్వత్రిక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇందులో భాగంగా సంస్థాగతంగా భారీ మార్పులను చేపట్టింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ జనరల్​ సెక్రటరీలు, ఇన్‌చార్జ్‌లను మార్చింది. ఇప్పటి దాకా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్‌రావ్‌ ఠాక్రేను ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆయన స్థానంలో కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా, జనరల్​ సెక్రటరీగా దీపాదాస్​ మున్షీని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కేరళ, లక్షద్వీప్‌తో పాటు […]

CM Revanth Reddy : జిల్లా కలెక్టర్లతో నేడు సీఎం రేవంత్‌ సమీక్ష.. ఆరు గ్యారంటీల అమలుపై దిశానిర్దేశం..
Ponnam Prabhakar: క్రైస్తవుల హక్కులను కాపాడుతాను.. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి..

Ponnam Prabhakar: క్రైస్తవుల హక్కులను కాపాడుతాను.. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి..

Ponnam Prabhakar: క్రైస్తవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని మతాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేసి తీరుతామన్నారు. హుస్నాబాద్‌లోని మోడల్ స్కూల్ లో […]

Pv narasimha rao: పీవీకి నివాళి.. ఆర్థిక వ్యవస్థను మార్చిన మేధావిగా వర్ణించిన సీఎం రేవంత్..
Cyberabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.. సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి వెల్లడి..
Nizamabad : ఆర్మూర్ లో భారీ చోరీ.. కిలోన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు..
Swedha Patram: బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల వాయిదా..
Nizamabad : భారీ అగ్ని ప్రమాదం.. 50 లక్షల ఆస్తి నష్టం..

Big Stories

Advertisement
×