E-Paper
Advertisement

Hyderabad Floods: హైదరాబాద్ వరద బాధితులకు అండగా ఉండండి.. అభిమానులకు పవన్ సూచనలు

Hyderabad Floods: హైదరాబాద్ వరద బాధితులకు అండగా ఉండండి.. అభిమానులకు పవన్ సూచనలు
Advertisement

Hyderabad Floods: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానులు, పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ప్రజల కష్టకాలంలో వారితో పాటు నిలవడం మన అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ తన అభిమానులకు, జనసేన తెలంగాణ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. “హైదరాబాద్‌లో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మనం అండగా ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వరద నియంత్రణ, సహాయక చర్యల్లో నిమగ్నమైందని పవన్ గుర్తుచేశారు.

Advertisement

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

హైదరాబాద్‌లోని మూసీ నది ఉప్పొంగిపోవడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్, చుట్టుపక్కల కాలనీలు, లో లెవెల్ ఏరియాలు పూర్తిగా జలమయమయ్యాయి. వాహన రాకపోకలు తీవ్రంగా అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ హెచ్చరించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహార అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని.. జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×