BigTV English
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!
Phone Tapping Case Updates
Phone Tapping Case Updates

Phone Tapping Case Updates: రోజుకో మలుపు తిరుగుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాధా కిషన్ రావు స్టేట్ మెంట్  ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. గత ఎన్నికల్లో BRS  డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించానంటూ రాధా కిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారు.


హవాలా మార్గంలో నగదు తరలింపుపై ఈడీ ఆరా తీయనుంది. రాధా కిషన్ రావు పోలీస్ వాహనాల్లో ఎన్ని కోట్లు తరలించారు. ఈ వివరాలను దర్యాప్తు బృందాన్ని ఈడీ అధికారులు అడిగి తెలుసుకోనున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వేణుగోపాల్‌ రావు కీలకంగా మారారు. రిటైర్‌మెంట్‌ తర్వాత SIBలో రెండేళ్లపాటు ఓఎస్డీగా కొనసాగారు ఆయన. SIBలో అదనపు ఎస్పీగా విధుల నిర్వహించారు.


Also Read: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

నలుగురు అదనపు ఎస్పీల కనుసన్నల్లోనే SIB నడిచినట్లు గుర్తించారు దర్యాప్తు బృదం. 4 ఏరియాలను మానిటరింగ్‌ చేసినట్లు గుర్తించారు. వేణుగోపాల్‌ రావు నుంచి దర్యాప్తు టీమ్ మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. రాధా కిషన్ రిమాండ్ రిపోర్ట్‌తో వేణుగోపాల రావు బాగోతం వెలుగులోకి వచ్చింది.

Tags

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×