BigTV English
Advertisement

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా

Phone tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితులను అమెరికా నుంచి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా రేపో మాపో కీలక నిందితులు రాబోతున్నారు.


ఇదిలావుండగా ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు. నవంబర్ 2023 నుంచి దాదాపు 15 రోజుల పాటు ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనా రెడ్డి పీఏను అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ గుట్టు బయటపడింది. దీంతో అమెరికా నుంచి నిందితులు రావడం మరింత తేలిక అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. వాళ్లు వస్తే ఈ కేసు కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు.


 

Related News

Big Breaking: ప్రముఖ గాయకుడు అందే శ్రీ కన్ను మూత

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఆదివారం సాయంత్రానికి సగం పంపిణీ? ఓటుకు రెండు వేలా?

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Big Stories

×