BigTV English

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా

Phone tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితులను అమెరికా నుంచి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా రేపో మాపో కీలక నిందితులు రాబోతున్నారు.


ఇదిలావుండగా ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు. నవంబర్ 2023 నుంచి దాదాపు 15 రోజుల పాటు ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనా రెడ్డి పీఏను అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ గుట్టు బయటపడింది. దీంతో అమెరికా నుంచి నిందితులు రావడం మరింత తేలిక అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. వాళ్లు వస్తే ఈ కేసు కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు.


 

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×