BigTV English

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా

Phone tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితులను అమెరికా నుంచి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా రేపో మాపో కీలక నిందితులు రాబోతున్నారు.


ఇదిలావుండగా ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు. నవంబర్ 2023 నుంచి దాదాపు 15 రోజుల పాటు ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనా రెడ్డి పీఏను అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ గుట్టు బయటపడింది. దీంతో అమెరికా నుంచి నిందితులు రావడం మరింత తేలిక అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. వాళ్లు వస్తే ఈ కేసు కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు.


 

Related News

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

×