E-Paper
Advertisement

Priyanka Gandhi : “ధరణితో కష్టాలు.. ధరలతో ఇబ్బందులు.. బీఆర్ఎస్ కే లాభం”

Priyanka Gandhi : “ధరణితో కష్టాలు.. ధరలతో ఇబ్బందులు.. బీఆర్ఎస్ కే లాభం”
Advertisement
Priyanka Gandhi latest news

Priyanka Gandhi latest news(Telangana congress news):

బీఆర్‌ఎస్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. జహీరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ.. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజలను దోచుకుని ధనవంతులయ్యారని మండిపడ్డారు. ఇలాంటి అవినీతి పాలనను అంతమొందించి జనం కోసం పాటుపడే తమ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే సేవ చేయడం అని ప్రియాంక గాంధీ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకుందన్నారు. ధరల పెరుగుదలతో..సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మహిళల కోసం బీఆర్‌ఎస్‌ ఏమైనా చేసిందా? ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఎందరో ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో.. ధరణి పోర్టల్ తో రైతులకు కష్టాలు పెరిగాయని, రుణమాఫీ హామీని నెరవేర్చలేదని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ప్రజల తెలంగాణ, ప్రజల పాలన రావాలంటే.. కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×