E-Paper
Advertisement

Rahul Gandhi : కొనసాగుతున్న పర్యటన.. దోసెలు వేసిన రాహుల్

Rahul Gandhi : కొనసాగుతున్న పర్యటన.. దోసెలు వేసిన రాహుల్

Rahul Gandhi : తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ షెడ్యూల్‌లో మరోసారి చివరి నిమిషంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్‌ వీ పార్క్‌ హోటల్ నుంచి గంగాధర మీదుగా జగిత్యాలకు బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యంలో రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

అయితే షెడ్యూల్‌లో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శనం ఉండగా.. చివరి నిమిషంలో టెంపుల్‌ విజిట్‌ను రద్దు చేసుకున్నారు. నేరుగా జగిత్యాలకు వెళ్లిన రాహుల్ గాంధీ.. మార్గమధ్యంలో నూకపల్లి వద్ద ఆగి స్కూటీపై వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడారు. అలాగే నూకపల్లిలో టిఫిన్ బండి వద్ద సరదాగా దోసెలు వేశారు. అనంతరం వేములవాడ నియోజకవర్గం మీదుగా బాల్కొండ నియోజకవర్గంలోకి రాహుల్ బస్సుయాత్ర చేరుకుంటుంది. అక్కడ లంచ్‌ బ్రేక్‌ తీసుకుని.. అనంతరం ఆర్మూర్‌ సభకు వెళ్తారు.

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×