E-Paper
Advertisement

Rahul Gandhi : కొనసాగుతున్న పర్యటన.. దోసెలు వేసిన రాహుల్

Rahul Gandhi : కొనసాగుతున్న పర్యటన.. దోసెలు వేసిన రాహుల్

Rahul Gandhi : తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ షెడ్యూల్‌లో మరోసారి చివరి నిమిషంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్‌ వీ పార్క్‌ హోటల్ నుంచి గంగాధర మీదుగా జగిత్యాలకు బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యంలో రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

అయితే షెడ్యూల్‌లో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శనం ఉండగా.. చివరి నిమిషంలో టెంపుల్‌ విజిట్‌ను రద్దు చేసుకున్నారు. నేరుగా జగిత్యాలకు వెళ్లిన రాహుల్ గాంధీ.. మార్గమధ్యంలో నూకపల్లి వద్ద ఆగి స్కూటీపై వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడారు. అలాగే నూకపల్లిలో టిఫిన్ బండి వద్ద సరదాగా దోసెలు వేశారు. అనంతరం వేములవాడ నియోజకవర్గం మీదుగా బాల్కొండ నియోజకవర్గంలోకి రాహుల్ బస్సుయాత్ర చేరుకుంటుంది. అక్కడ లంచ్‌ బ్రేక్‌ తీసుకుని.. అనంతరం ఆర్మూర్‌ సభకు వెళ్తారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×