E-Paper
Advertisement

Rahul Gandhi : కొనసాగుతున్న పర్యటన.. దోసెలు వేసిన రాహుల్

Rahul Gandhi : కొనసాగుతున్న పర్యటన.. దోసెలు వేసిన రాహుల్
Advertisement

Rahul Gandhi : తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ షెడ్యూల్‌లో మరోసారి చివరి నిమిషంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్‌ వీ పార్క్‌ హోటల్ నుంచి గంగాధర మీదుగా జగిత్యాలకు బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యంలో రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

అయితే షెడ్యూల్‌లో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శనం ఉండగా.. చివరి నిమిషంలో టెంపుల్‌ విజిట్‌ను రద్దు చేసుకున్నారు. నేరుగా జగిత్యాలకు వెళ్లిన రాహుల్ గాంధీ.. మార్గమధ్యంలో నూకపల్లి వద్ద ఆగి స్కూటీపై వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడారు. అలాగే నూకపల్లిలో టిఫిన్ బండి వద్ద సరదాగా దోసెలు వేశారు. అనంతరం వేములవాడ నియోజకవర్గం మీదుగా బాల్కొండ నియోజకవర్గంలోకి రాహుల్ బస్సుయాత్ర చేరుకుంటుంది. అక్కడ లంచ్‌ బ్రేక్‌ తీసుకుని.. అనంతరం ఆర్మూర్‌ సభకు వెళ్తారు.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×