BigTV English

Rajagopalreddy : అధర్మ యుద్ధం.. మునుగోడు ఓటమిపై రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్..

Rajagopalreddy : అధర్మ యుద్ధం.. మునుగోడు ఓటమిపై రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్..

Rajagopalreddy : కౌరవ సైన్యం మొత్తం మునుగోడుకు వచ్చి అధర్మ యుద్ధంతో టీఆర్ఎస్ గెలిచిందంటూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇది జస్ట్ నెంబర్ గేమ్ మాత్రమేనని.. గట్టి పోటీ ఇచ్చి నైతికంగా తానే గెలిచానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బు, అధికారంతో.. అక్రమాలు, ప్రలోభాలతో విజయం సాధించారని విమర్శించారు.


మునుగోడు నియోజకవర్గంలో ఊరూరా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించి.. డబ్బు, మద్యం ఏరులై పారించి ఓటర్లను ప్రలోభపెట్టారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈసీ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి.. టీఆర్ఎస్ కు కొమ్ము కాసారని అన్నారు. తనను ఓడించేందుకు మొత్తం అసెంబ్లీ కదిలివచ్చిందన్నారు. టీఆర్ఎస్ దుర్మార్గంగా గెలిచిందని.. తాను ప్రజల మనుసులో ఉన్నానన్నారు రాజగోపాల్ రెడ్డి.


Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×