E-Paper
Advertisement

Rajagopalreddy : అధర్మ యుద్ధం.. మునుగోడు ఓటమిపై రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్..

Rajagopalreddy : అధర్మ యుద్ధం.. మునుగోడు ఓటమిపై రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్..
Advertisement

Rajagopalreddy : కౌరవ సైన్యం మొత్తం మునుగోడుకు వచ్చి అధర్మ యుద్ధంతో టీఆర్ఎస్ గెలిచిందంటూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇది జస్ట్ నెంబర్ గేమ్ మాత్రమేనని.. గట్టి పోటీ ఇచ్చి నైతికంగా తానే గెలిచానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బు, అధికారంతో.. అక్రమాలు, ప్రలోభాలతో విజయం సాధించారని విమర్శించారు.

మునుగోడు నియోజకవర్గంలో ఊరూరా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించి.. డబ్బు, మద్యం ఏరులై పారించి ఓటర్లను ప్రలోభపెట్టారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈసీ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి.. టీఆర్ఎస్ కు కొమ్ము కాసారని అన్నారు. తనను ఓడించేందుకు మొత్తం అసెంబ్లీ కదిలివచ్చిందన్నారు. టీఆర్ఎస్ దుర్మార్గంగా గెలిచిందని.. తాను ప్రజల మనుసులో ఉన్నానన్నారు రాజగోపాల్ రెడ్డి.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×