E-Paper
Advertisement

పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం

పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం

Rare Piglet: స్వేచ్ఛ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన కథనం మేరకు గ్రామానికి చెందిన కూరాకుల వెంకటయ్య పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక పందికి మొదటి ఈతలో 7 పిల్లలకు జన్మించాయి. అందులో రెండు పిల్లలు మృతి చెందాయి. ఇందులో ఒకటి ఏనుగు ఆకారాన్ని పోలి ఉండటాన్ని గుర్తించారు.

Also Read: మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం

భారీగా తరలి వచ్చిన జనం..

ఏనుగు దంతంలా కనిపించడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వింతను చూడటానికి గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది అంటూ అక్కడికి వచ్చిన కొందరి మాట్లాడుకోవడం కనిపించింది. జన్యుపరమైన కారణాలతో పంది పిల్ల ఇలా జన్మించి ఉండవచ్చనే అభిప్రాయాలు మరికొందరు అంటున్నారు. ఎదేమైనా ఇలా జన్మించడంతో అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

Also Read: శ్రీ ఇందు కాలేజీలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×