E-Paper
Advertisement

పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం

పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం
Advertisement

Rare Piglet: స్వేచ్ఛ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన కథనం మేరకు గ్రామానికి చెందిన కూరాకుల వెంకటయ్య పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక పందికి మొదటి ఈతలో 7 పిల్లలకు జన్మించాయి. అందులో రెండు పిల్లలు మృతి చెందాయి. ఇందులో ఒకటి ఏనుగు ఆకారాన్ని పోలి ఉండటాన్ని గుర్తించారు.

Also Read: మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం

భారీగా తరలి వచ్చిన జనం..

Advertisement

ఏనుగు దంతంలా కనిపించడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వింతను చూడటానికి గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది అంటూ అక్కడికి వచ్చిన కొందరి మాట్లాడుకోవడం కనిపించింది. జన్యుపరమైన కారణాలతో పంది పిల్ల ఇలా జన్మించి ఉండవచ్చనే అభిప్రాయాలు మరికొందరు అంటున్నారు. ఎదేమైనా ఇలా జన్మించడంతో అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

Also Read: శ్రీ ఇందు కాలేజీలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×