E-Paper
Advertisement

పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం

పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం
Advertisement

Rare Piglet: స్వేచ్ఛ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన కథనం మేరకు గ్రామానికి చెందిన కూరాకుల వెంకటయ్య పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక పందికి మొదటి ఈతలో 7 పిల్లలకు జన్మించాయి. అందులో రెండు పిల్లలు మృతి చెందాయి. ఇందులో ఒకటి ఏనుగు ఆకారాన్ని పోలి ఉండటాన్ని గుర్తించారు.

Also Read: మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం

భారీగా తరలి వచ్చిన జనం..

Advertisement

ఏనుగు దంతంలా కనిపించడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వింతను చూడటానికి గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది అంటూ అక్కడికి వచ్చిన కొందరి మాట్లాడుకోవడం కనిపించింది. జన్యుపరమైన కారణాలతో పంది పిల్ల ఇలా జన్మించి ఉండవచ్చనే అభిప్రాయాలు మరికొందరు అంటున్నారు. ఎదేమైనా ఇలా జన్మించడంతో అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

Also Read: శ్రీ ఇందు కాలేజీలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×