BigTV English

Revanth Reddy : కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుంది : రేవంత్ రెడ్డి వర్గం

Revanth Reddy : కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుంది : రేవంత్ రెడ్డి వర్గం

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుందని రేవంత్ రెడ్డి వర్గం అంటోంది. కాంగ్రెస్‌లో అసంతృప్తులు, అంతర్గత విభేదాలు సాధారణమే అని వాటిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదన్నారు.


సీనియర్ నేతలు తమ లాంటి వారికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా వ్యవహరించడం సరికాదంటున్నారు. కమిటీపై ఏదైన అభ్యంతరాలు ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ ఇలా బజారుకు ఎక్కడం ఏమాత్రం బాగలేదు అంటున్నారు నేతలు.


Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×