BigTV English

Revanth Reddy : కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుంది : రేవంత్ రెడ్డి వర్గం

Revanth Reddy : కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుంది : రేవంత్ రెడ్డి వర్గం

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుందని రేవంత్ రెడ్డి వర్గం అంటోంది. కాంగ్రెస్‌లో అసంతృప్తులు, అంతర్గత విభేదాలు సాధారణమే అని వాటిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదన్నారు.


సీనియర్ నేతలు తమ లాంటి వారికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా వ్యవహరించడం సరికాదంటున్నారు. కమిటీపై ఏదైన అభ్యంతరాలు ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ ఇలా బజారుకు ఎక్కడం ఏమాత్రం బాగలేదు అంటున్నారు నేతలు.


Related News

Kavitha: లక్ష మందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా.. కవిత కీలక వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

Telangana Politics: అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్, ప్రతీది రాజకీయమే.. స్వేచ్ఛ మీ దగ్గరెక్కడ?

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Rains Effect: ఓరుగల్లులో చినుకు పడితే చిత్తడే.. ఎన్నాళ్లీ వరద కష్టాలు..

Big Stories

×