BigTV English
Advertisement

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Formula E race case: ఫార్ములా ఈ -రేసు కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి  కేటీఆర్ తో సహా నలుగురి ప్రాసిక్యూషన్ కి ఏసీబీ సిద్ధమైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించింది. ఛార్జ్ షీట్ దాఖలుకు గవర్నర్ అనుమతి కోసం.. ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక పంపారు. అనుమతి రాగానే ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5 పై ఛార్జ్ షీట్ ఫైల్ చేసే యోచనలో ఏసీబీ ఉన్నట్టు తెలుస్తోంది.


దాదాపు 9 నెలలకు పైగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ఏసీబీ విచారణ చేపట్టింది.. కేటీఆర్, ఐఏఎల్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్, ఎఫ్ఈవో సీఈవోపై ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు నాలుగు సార్లు విచారించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఐదు సార్లు విచారించారు.

ALSO READ: Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!


Related News

Telangana Rains: మొంథా ఎఫెక్ట్ ..తెలంగాణ, హైదరాబాద్ సిటీలో అతి భారీ వర్షాలు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఓటర్లతో మాటామంతీ, వీధి వ్యాపారులతో మంత్రి సీతక్క ముచ్చట్లు

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా

Telangana Liquor Shops: మద్యం షాపుల డ్రాకు సర్వం సిద్ధం

MP Chamala Kiran Kumar Reddy: నవంబర్ 11న ఎవరి చెంప చెల్లుమంటుందో తెలుస్తుంది.. హరీశ్ రావుకు ఎంపీ చామల కౌంటర్

Jubilee Hills Bypoll Elections: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు.. రేవంత్ ప్రచార భేరీ..!

Mahesh Kumar Goud: కొండా సుస్మిత వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు మహేశ్ కుమార్ హెచ్చరిక

Sajjanar On Bus Accident: తాగి డ్రైవింగ్ చేసేవాళ్లు టెర్రిరిస్టులు, మానవ బాంబులు.. సీపీ సజ్జనార్ సంచలన పోస్ట్

Big Stories

×