E-Paper
Advertisement

Sircilla News : అమ్మాయికి న్యూఇయర్ విషెస్ చెప్పాడని వార్నింగ్.. యువకుడు సూసైడ్..!

Sircilla News : అమ్మాయికి న్యూఇయర్ విషెస్ చెప్పాడని వార్నింగ్.. యువకుడు సూసైడ్..!
Advertisement

Sircilla News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామానికి చెందిన శివ కిషోర్(17) తన క్లాస్ మేట్ అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు, అమ్మాయి స్నేహితులు శివకిషోర్‌ను బెదిరించారు. దాంతో మనస్థాపానికి గురైన శివకిషోర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో శివ కిషోర్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులు వేడుకుంటున్నారు.

శివకిషోర్ అత్మహత్య విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు గ్రామంలో నుంచి పరారయ్యారు. శివ కిషోర్ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులపై గంభీరావు పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామని సిరిసిల్ల DSP తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధంతో ఉన్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Also Read: Jobs in Indian Railways: గ్రూప్స్ ఎగ్జామ్స్ బాగా రాయలేదా..? అయితే నోవర్రీ.. మీ కోసమే రైల్వేలో 32,438 ఉద్యోగాలు..

అయితే శివ కిషోర్ ఆత్మహత్యకు అమ్మాయి కుటుంబ సభ్యులే కారణమా..? పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఐదుగురు యువకుల పాత్ర ఏంత వరకు ఉంది..? వేరే ఏమైనా కారణముందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×