E-Paper
Advertisement

D-Mart: మెగా డిమార్ట్‌లో బాలుడి నిర్బంధం.. చాక్లెట్ తీశాడని చితకబాదిన సిబ్బంది

D-Mart: మెగా డిమార్ట్‌లో బాలుడి నిర్బంధం.. చాక్లెట్ తీశాడని చితకబాదిన సిబ్బంది
Advertisement

D-Mart: చాక్లెట్ చోరీ చేశాడని 13 ఏళ్ల బాలుడిని ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్ యాజమాన్యం చిత్రహింసలు పెట్టారు. వస్తువులు కొనడానికి వచ్చిన ఆ బాలుడిని చోరీ చేశాడని.. బిల్డింగ్ అండర్ గ్రౌండ్‌లో నిర్బంధించారట.

ఐదు గంటల పాటు క్రూరత్వాన్ని ప్రదర్శించారని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. పైపులతో శరీరంపై వాతలు పడేలా కొట్టారట. తమ కొడుకుతో ఉప్పు, కారం తిని పిచ్చి పైశాచికానందం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

దీంతో పోలీసులకు జరిగిన విషయం చెప్పినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని విడిపించారు. బాలుడిని హింసించినందుకు మెగా డీమార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×