E-Paper
Advertisement

D-Mart: మెగా డిమార్ట్‌లో బాలుడి నిర్బంధం.. చాక్లెట్ తీశాడని చితకబాదిన సిబ్బంది

D-Mart: మెగా డిమార్ట్‌లో బాలుడి నిర్బంధం.. చాక్లెట్ తీశాడని చితకబాదిన సిబ్బంది
Advertisement

D-Mart: చాక్లెట్ చోరీ చేశాడని 13 ఏళ్ల బాలుడిని ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్ యాజమాన్యం చిత్రహింసలు పెట్టారు. వస్తువులు కొనడానికి వచ్చిన ఆ బాలుడిని చోరీ చేశాడని.. బిల్డింగ్ అండర్ గ్రౌండ్‌లో నిర్బంధించారట.

ఐదు గంటల పాటు క్రూరత్వాన్ని ప్రదర్శించారని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. పైపులతో శరీరంపై వాతలు పడేలా కొట్టారట. తమ కొడుకుతో ఉప్పు, కారం తిని పిచ్చి పైశాచికానందం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

దీంతో పోలీసులకు జరిగిన విషయం చెప్పినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని విడిపించారు. బాలుడిని హింసించినందుకు మెగా డీమార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×