E-Paper
Advertisement

Crime News: నల్గొండలో విషాదం .. ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఉరి

Crime News: నల్గొండలో విషాదం .. ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఉరి

Crime News: నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి నివాసం ఉంటుంది నాగలక్ష్మి కుటుంబం. వీరికి పిల్లలు అవంతిక(9), భువన్ సాయి(7). గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. అయితే నిన్న రాత్రి మద్య సేవించి ఇంటికి వచ్చి నాగలక్ష్మితో గొడవ పడ్డాడు భర్త. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన నాగలక్ష్మి.. తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌‌కి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×