E-Paper
Advertisement

Crime News: నల్గొండలో విషాదం .. ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఉరి

Crime News: నల్గొండలో విషాదం .. ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఉరి
Advertisement

Crime News: నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి నివాసం ఉంటుంది నాగలక్ష్మి కుటుంబం. వీరికి పిల్లలు అవంతిక(9), భువన్ సాయి(7). గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. అయితే నిన్న రాత్రి మద్య సేవించి ఇంటికి వచ్చి నాగలక్ష్మితో గొడవ పడ్డాడు భర్త. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన నాగలక్ష్మి.. తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌‌కి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×