E-Paper
Advertisement

సూర్యపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు!

సూర్యపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు!
Advertisement

Students Missing: సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మునగాల మండలం ముకుందపురం గ్రామంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన తీవ్ర విషాదానికి దారి తీసింది.

ముగ్గురు పిల్లలు కలిసి..

అయితే నేడు రెండోవ శనివారం సెలవు దినం కావడంతో ముకుందపురం గ్రామంలో తోటి విద్యార్థి అనుదీప్ అనే మిత్రుడ్ని కలవడానికి కోదాడ పట్టణానికి చెందిన హరీష్ నాయుడు, గుడిబండ గ్రామానికి చెందిన లేకస్వరూప్ అనే పిల్లు వచ్చారు. దీంతో ఈ ముగ్గురు పిల్లలు కలిపి సెలవు కావడంతో ముగ్గురు విద్యార్థులు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ వద్ద అందరూ కలిసి ఈత కొట్టడానికి కాలవలోకి దిగారు.

Advertisement

Also read: 22A భూముల బాధితులకు గుడ్ న్యూస్.. పరిష్కారంపై మంత్రి పొంగులేటి క్లారిటీ!

ఇద్దరు గల్లంతు..

కాలువలోకి దిగిన హరీష్ నాయుడు, లేకస్వరూప్ ఇద్దరు పిల్లు గల్లంతయ్యారు. దీంతో అక్కడి స్థానికులు ఓకరిని కాపాడారు. మిగతా పిల్లలు కాలువలో కొట్టుకు పోడంతో అక్కడి స్ధానికులు వెంటనే పోలీసు లకు సమాయారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్నపోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది కలిసి కొట్టుకు పోయిన పిల్లకోసం గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు కాలువ నీటిని తగ్గించి విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనలో పిలల్ల తల్లితండ్రులు శోకసముద్రంపై అల్లాడిపోయారు.

Advertisement

Also read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 14 నుంచి ఈ దారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Tags

Related News

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!

గణేష్ మండపం పెడుతున్నారా? అయితే ఈ ఆన్‌లైన్ రూల్ తప్పనిసరి!

పోలీస్ పిల్లల చదువుపై నో టెన్షన్.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన నిర్ణయం!

హరీశ్ రావుపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: కవిత

22A భూముల బాధితులకు గుడ్ న్యూస్.. పరిష్కారంపై మంత్రి పొంగులేటి క్లారిటీ!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 14 నుంచి ఈ దారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

‘దసరాకి రికార్డింగ్ డ్యాన్సులకి పొండి’.. BRS ఎమ్మెల్యేలకు ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

Advertisement
×