E-Paper
Advertisement

మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో మరో కోత్త సేవలు ప్రారంభం!

మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో మరో కోత్త సేవలు ప్రారంభం!
Advertisement

RTC Safety: రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ప్రత్యేక పథకాలు. బుుణాలు మరియు వివిధ కార్యక్రమాలతో మహిళలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతుంది. వారి ఆర్ధిక విషయంలో తోడ్పాటును అందిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అయితే దీనిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంను ప్రవేశ పెట్టి అమలు చేస్తుంది. అయితే ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో కొన్ని మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

సీసీ కెమెరాలు ఎర్పాటు..

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ప్రభుత్వం ఎర్పాటు చేయనుంది. ఆర్టీసీ బస్సులో భరోసా పేరిట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. దొంగతనాలు, అనుమానస్పద వ్యక్తుల కదలికలు గుర్తించేందుకు సీసీ కెమెరాలను తీసుకోచ్చింది. దీని పర్యవేక్షణను ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయడంతో మహిళలకు మరింత భద్రత చేకూరే అవకాశం ఉందని ప్రభుత్వాధికారులు తెలిపారు.

Advertisement

Also Read: ఖమ్మం గడ్డపై భట్టి మాస్ వార్నింగ్.. కాంగ్రెస్ శ్రేణులను తాకితే బీఆర్‌ఎస్ నాయకులను వదిలిపెట్టం

ప్రస్ధుతం 175 బస్సుల్లో..

అయితే తొలుత ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 175 బస్సులో సీసీ కెమెరాలను ఆర్టీసీ సంస్థ ఎర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో పైలట్ ప్రాజెక్టున కింద ప్రారంభించారు. దీనిని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ సంస్ధ ఉన్నత అధికారులు తెలిపారు. ఈ పర్యవేక్షణతో మహిళలకు మరింత భద్రతను ప్రభుత్వం కల్పించనుంది.

Advertisement

Also read: కాళేశ్వరం మేడిగడ్డ ఆఫీసులో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు దగ్ధం

Related News

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

Big Stories

Advertisement
×