E-Paper
Advertisement

Warangal Maoists : మావోయిస్టుల ఘాతుకం..ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య..

Warangal Maoists : మావోయిస్టుల ఘాతుకం..ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య..
Advertisement

Warangal Maoists : వరంగల్‌లో మావోలు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో సబ్బుక గోపాల్(45)ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఇన్ఫార్‌గా మారడంతోనే తాము అతన్ని చంపినట్లు ఘటనా స్థలంలో లేఖను వదిలి వెళ్లారు. సురవీడు పంచాయతీ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇన్‌ఫార్మర్లు గనుక మారకపోతే వారికి ఇలాంటి శిక్షలు తప్పవని లేఖలో హెచ్చరించారు మావోయిస్టులు. సంఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×