E-Paper
Advertisement

Warangal Maoists : మావోయిస్టుల ఘాతుకం..ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య..

Warangal Maoists : మావోయిస్టుల ఘాతుకం..ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య..
Advertisement

Warangal Maoists : వరంగల్‌లో మావోలు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో సబ్బుక గోపాల్(45)ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఇన్ఫార్‌గా మారడంతోనే తాము అతన్ని చంపినట్లు ఘటనా స్థలంలో లేఖను వదిలి వెళ్లారు. సురవీడు పంచాయతీ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇన్‌ఫార్మర్లు గనుక మారకపోతే వారికి ఇలాంటి శిక్షలు తప్పవని లేఖలో హెచ్చరించారు మావోయిస్టులు. సంఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×