BigTV English
Advertisement

Rangareddy : మహిళ దారుణ హత్య.. రంగారెడ్డి జిల్లాలో ఘటన..

Rangareddy : మహిళ దారుణ హత్య.. రంగారెడ్డి జిల్లాలో ఘటన..

Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముచ్చర్ల గ్రామ శివారులో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆపై కిరాతకంగా కాల్చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలు జాపాల్ గ్రామానికి చెందిన మంథని యాదమ్మగా అనుమానిస్తున్నారు. కాగా యాదమ్మ తప్పిపోయిందని మంచాల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది.



Tags

Related News

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన

Anantapur Crime: ఫ్యాన్‌కు ఉరేసుకుని బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. కారణం ఏంటి..?

Chevella Road Accident: మర్రి చెట్టును ఢీకొట్టి.. చేవెళ్లలో మరో యాక్సిడెంట్‌

Secret Camera In Washroom: హాస్టల్ వాష్ రూమ్ లో స్పై కెమెరాలు.. వీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ కు పంపిన మహిళా ఉద్యోగి

Jagtial Snake Bite: నెల రోజుల్లో ఏడుసార్లు పాము కాటు.. పగబట్టిందేమోనని కుటుంబ సభ్యుల భయాందోళన

Bidar Road Incident: ఘోర ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. స్పాట్‌లో ముగ్గురు..

Crime News: దారుణం.. పరీక్షల్లో ఫెయిలయ్యానని హీలియం గ్యాస్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య..

Big Stories

×