Rangareddy : మహిళ దారుణ హత్య.. రంగారెడ్డి జిల్లాలో ఘటన..

Rangareddy : మహిళ దారుణ హత్య.. రంగారెడ్డి జిల్లాలో ఘటన..

Rangareddy Murder
Share this post with your friends

Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముచ్చర్ల గ్రామ శివారులో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆపై కిరాతకంగా కాల్చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలు జాపాల్ గ్రామానికి చెందిన మంథని యాదమ్మగా అనుమానిస్తున్నారు. కాగా యాదమ్మ తప్పిపోయిందని మంచాల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

BRS: మళ్లీ సుఖేశ్ కలకలం.. ఈసారి కవితనే టార్గెట్? బండి అరెస్టుకు కౌంటర్ మూవ్?

Bigtv Digital

Karnataka : నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణస్వీకారం..

Bigtv Digital

CM KCR: కేసీఆర్ భయపడుతున్నారా? అందుకేనా ఆ అర్జెంట్ మీటింగ్?

BigTv Desk

Shakthi Peethas : ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కొలువై ఉన్న శక్తిపీఠాలు.. వాటి స్థలపురాణాలు ఇవే

Bigtv Digital

Taraka Ratna: ఒకేరోజు 9 సినిమాలు.. తారకరత్న రికార్డు!.. గెట్ వెల్ సూన్

Bigtv Digital

Telangana: డీహెచ్ VRS?.. గులాబీ గూడెంకు గడల! మరి, వనమా?

Bigtv Digital

Leave a Comment