E-Paper
Advertisement

History Crated by Indian Defense: రూ. 21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు.. చరిత్రలోనే తొలిసారి: రాజ్ నాథ్ సింగ్

History Crated by Indian Defense: రూ. 21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు.. చరిత్రలోనే తొలిసారి: రాజ్ నాథ్ సింగ్
Advertisement

Rs 21 Crores Crossed Defense Export in India: భారత్ చరిత్రలోనే రక్షణ రంగం ఎగుమతుల్లో రికార్డు సృష్టించింది. 2023-24 సంవత్సరానికి గాను ఏకంగా రూ. 21 వేల కోట్ల మేర ఎగుమతులు చేపట్టినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం దీనిపై కీలక ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా ‘స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే రక్షణ రంగంలో రూ. 21,083 కోట్ల మార్కును అధిగమించడం ఇదే మొదటిసారి’ అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Advertisement

‘దేశ రక్షణ ఎగుమతులు తొలిసారి రికార్డు సృష్టించి సరికొత్త శిఖరాగ్రాన్ని తాకాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 21 వేల కోట్లకు చేరుకుంది. గతేడాదితో పోల్చితే ఇది 32.5 శాతం వృద్ధి నమోదైంది. రక్షణ రంగాన్ని ప్రోత్సహించేందుకు మోడీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఇందులోని ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు మంచి పనితీరు చూపించాయి’ అని రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

కాగా, మూడోసారి కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వమే వస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో 2024-25 ఆర్థిక సంత్సరానికి గాను ఎగుమతులు మరింత పెంచాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ మేరకు రూ. 35వేల కోట్ల ఎగుమతులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే మేక్ ఇన్ ఇండియాతో రక్షణ శాఖలో మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అందిన అధికారిక వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

Also Read: భానుడి భగభగలు.. ఏప్రిల్, మే నెలల్లో ఏపీ సహా ఆ రాష్ట్రాల్లో హీట్‌వేవ్స్..

2022-23 రూ. 15,920 కోట్లు
2021-22 రూ. 12,814 కోట్లు
2020-21 రూ. 8,434 కోట్లు
2019-20 రూ. 9,115 కోట్లు
2018-19 రూ. 10,745 కోట్లు

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×