Train Accident : న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. 3 బోగీలు దగ్థం..

Train Accident : న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. 3 బోగీలు దగ్థం..

Train Accident
Share this post with your friends

Train accident

Train Accident : ఇండియన్ రైల్వేస్‌ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్-1 కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన లోకో పైలట్ రైలుని నిలిపివేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 3 బోగీలు దగ్థమయ్యాయి. 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన యూపీలోని ఇటావా దగ్గర జరిగింది. సిలిండర్ పేలి ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Pawan Kalyan: తప్పకనే టీడీపీతో పొత్తా? పవన్ కూ అది ఇష్టం లేదా? చంద్రబాబుకు టెన్షన్!

Bigtv Digital

Rahul Gandhi: దేశ్ కీ నేత.. రాహుల్ గాంధీ 3.0

Bigtv Digital

YS Sharmila : త్వరలోనే ఎన్నికల ప్రచారంలోకి వైఎస్ షర్మిల.. పాలేరు నుంచి బరిలోకి

Bigtv Digital

BRS : ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా..?

Bigtv Digital

April 11, Latest Gold Rates : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..?

Bigtv Digital

Kurnool Crime : భార్య ఆత్మహత్య.. 6 సంవత్సరాలకు భర్తకు జైలు శిక్ష.. అసలు ట్విస్ట్ ఇదే !

Bigtv Digital

Leave a Comment