BigTV English
Advertisement

Train Accident : న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. 3 బోగీలు దగ్థం..

Train Accident : న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. 3 బోగీలు దగ్థం..
Train accident

Train Accident : ఇండియన్ రైల్వేస్‌ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్-1 కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన లోకో పైలట్ రైలుని నిలిపివేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 3 బోగీలు దగ్థమయ్యాయి. 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన యూపీలోని ఇటావా దగ్గర జరిగింది. సిలిండర్ పేలి ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.


Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×