E-Paper
Advertisement

AP Auto Drivers: ఆంక్షలు ఎత్తివేయాలని, ఆర్థిక సాయం కోరుతూ ఆటో డ్రైవర్ల ధర్నా

AP Auto Drivers: ఆంక్షలు ఎత్తివేయాలని, ఆర్థిక సాయం కోరుతూ ఆటో డ్రైవర్ల ధర్నా

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు నేపథ్యంలో ఆటో కార్మికులు గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అమలు చేసిన ఆటో మిత్ర పథకానికి పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.30 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతున్నారు. జీఓ నెంబర్ 21ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో కార్మికుల సంఘం నేడు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ధర్నా చేపట్టారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×