E-Paper
Advertisement

AP Auto Drivers: ఆంక్షలు ఎత్తివేయాలని, ఆర్థిక సాయం కోరుతూ ఆటో డ్రైవర్ల ధర్నా

AP Auto Drivers: ఆంక్షలు ఎత్తివేయాలని, ఆర్థిక సాయం కోరుతూ ఆటో డ్రైవర్ల ధర్నా
Advertisement

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు నేపథ్యంలో ఆటో కార్మికులు గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అమలు చేసిన ఆటో మిత్ర పథకానికి పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.30 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతున్నారు. జీఓ నెంబర్ 21ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో కార్మికుల సంఘం నేడు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ధర్నా చేపట్టారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×