E-Paper
Advertisement

AP Auto Drivers: ఆంక్షలు ఎత్తివేయాలని, ఆర్థిక సాయం కోరుతూ ఆటో డ్రైవర్ల ధర్నా

AP Auto Drivers: ఆంక్షలు ఎత్తివేయాలని, ఆర్థిక సాయం కోరుతూ ఆటో డ్రైవర్ల ధర్నా
Advertisement

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు నేపథ్యంలో ఆటో కార్మికులు గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అమలు చేసిన ఆటో మిత్ర పథకానికి పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.30 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని కోరుతున్నారు. జీఓ నెంబర్ 21ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో కార్మికుల సంఘం నేడు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ధర్నా చేపట్టారు.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×