E-Paper
Advertisement

Brothers Fight: తల్లి ఆస్తి కోసం తన్నుకున్న అన్నదమ్ములు.. తీవ్ర గాయాలు

Brothers Fight: తల్లి ఆస్తి కోసం తన్నుకున్న అన్నదమ్ములు.. తీవ్ర గాయాలు
Advertisement

Advertisement

Bhadradri kothagudem: తల్లి బంగారం.. అన్నదమ్ముల మధ్య చిచ్చురేపింది. చివరికి దారుణంగా కొట్టుకునే వరకు చేరింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట అనారోగ్య సమస్యలతో తల్లి మరణించింది. దీంతో అన్న నాగిరెడ్డి, తమ్ముడు రామకృష్ణ రెడ్డి మధ్య ఆస్తి కోసం వాదన జరిగింది. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి కుటుంబం పై రామకృష్ణ కుటుంబం దాడికి పాల్పడ్డారు. నాగిరెడ్డి భార్య, కుమారుడుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని..ఇరు కుటుంబాలను అదుపులోకి తీసుకున్నారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×