E-Paper
Advertisement

Vikarabad Robbery: రూ.40 లక్షలు దోపిడి చేసి పారిపోతుంటే.. యాక్సిడెంట్‌, చివరికి..

Vikarabad Robbery: రూ.40 లక్షలు దోపిడి చేసి పారిపోతుంటే.. యాక్సిడెంట్‌, చివరికి..
Advertisement

Vikarabad Robbery:వికారాబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. దొంగలు రూ.40 లక్షల నగదు దొంగిలించి పారిపోతుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సమాచారం తెలుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, దొంగలు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Tags

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×