BigTV English
Advertisement

Sand Mafia: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్త పై దాడి

Sand Mafia: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్త పై దాడి


Sand Mafia: ఉమ్మడి గుంటూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గుంటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లంక భూముల్లో ఇసుక తవ్వకాలు చేయడం గమనించిన స్థానికులు.. టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి శ్రీనివాసరావు ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే తనపై దాడి చేసింది ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరుడు కంచేటి సాయి అని ఆరోపించాడు. ఇసుక దందాను అడ్డుకుంటున్నందుకు తనపై దాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Related News

Khammam: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. లాటరీ టిక్కెట్‌తో ఎన్ని కోట్లు గెలిచాడంటే!

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే

Ganja Batch: అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ప్రైవేట్ బస్సుపై దాడి..

Kakinada: పెళ్లి కారు టైర్ పేలి.. స్పాట్లోనే ముగ్గురు..

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..

Innova Car: హైవేపై ఇన్నోవా కారు పల్టీలు కొట్టి.. ఎలా దగ్ధం అయిందో చూడండి

Car Fire Accident: మరో ఘోర ప్రమాదం.. హైవేపై కారు దగ్ధం

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Big Stories

×