BigTV English

Sand Mafia: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్త పై దాడి

Sand Mafia: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్త పై దాడి


Sand Mafia: ఉమ్మడి గుంటూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గుంటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లంక భూముల్లో ఇసుక తవ్వకాలు చేయడం గమనించిన స్థానికులు.. టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి శ్రీనివాసరావు ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే తనపై దాడి చేసింది ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరుడు కంచేటి సాయి అని ఆరోపించాడు. ఇసుక దందాను అడ్డుకుంటున్నందుకు తనపై దాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Related News

Vietnam Floods: వియత్నాంలో వరద భీవత్సవం.. 50 మందికి పైగా మృత్య వార్త

Wife Killed Husband: ప్రియుడితో కలిసి.. భర్తను ఉరేసి చంపిన భార్య

America: అమెరికాలో భారీ పేలుడు.. స్పాట్‌లోనే 19 మంది

Robbery: బ్రిలియంట్ కాలేజీలో దుండగుల హల్‌చల్.. రూ. కోటి చోరీ

Drugs Gang: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ.72కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్

RTC Bus Accident: ఓరి దేవుడా.. ఎదురెదురుగా గుద్దుకున్న బస్సులు

Coach Harassment: వాలీబాల్ కోచ్ వేధింపులు.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Big Stories

×