E-Paper
Advertisement

Bhupalapally Crime: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. సింగరేణి డంప్‌యార్డులో బాలుడి డెడ్‌బాడీ..

Bhupalapally Crime: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. సింగరేణి డంప్‌యార్డులో బాలుడి డెడ్‌బాడీ..
Advertisement

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మారావుపేటలో ఐదేళ్ల బాలుని మిస్సింగ్ ఘటనలో విషాదం నెలకొంది. రాకేష్‌ను ట్రాక్టర్‌పై తీసుకెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు టైరు కింద పడి మృతి చెందాడు. బాలుడు చనిపోయిన విషయం ఎవరూ గమనించక పోవడంతో మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని సింగరేణి ఓసి- 3 డంపు యార్డ్‌లో పడేశాడు డ్రైవర్ గంపల శంకర్. కుటుంబ సభ్యుల అనుమానంతో శంకర్‌ను పోలీసులు విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. డంప్ యార్డ్‌లో కూరుకుపోయిన బాలుడి మృతదేహాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు పోలీసులు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×