E-Paper
Advertisement

Crime News:టిఫిన్ కోసం వెళ్లిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన దుండగుడు.. తెనాలిలో దారుణం

Crime News:టిఫిన్ కోసం వెళ్లిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన దుండగుడు.. తెనాలిలో దారుణం
Advertisement

Crime News:గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే నడి రోడ్డుపై ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. జ్యూటూరి బుజ్జి (50) అనే వ్యక్తి చెంచుపేటలోని తన కూతురు ఇంటికి వచ్చాడు. టిఫిన్ కోసం బయటకి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు కొబ్బరికాయల కత్తితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దుండగుడు స్కూటీపై వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×