E-Paper
Advertisement

Mother Kills Children: దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య, కారణం ఇదేనా?

Mother Kills Children: దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య, కారణం ఇదేనా?
Advertisement

Mother Kills Childrenహైదరాబాద్ బాలానగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సాయి లక్ష్మీ అనే మహిళ తమ పిల్లలను చంపి, భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. అనిల్, సాయిలక్ష్మీ అనే దంపతులకు కవల పిల్లలు చైతన్య, లాస్య పుట్టారు. వీరు పిఎంఆర్ అక్రేడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడంతో వీళ్లిద్దరు తరచూ గొడవలు పడేవారు. తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ.. భర్త అనిల్ ఉద్యోగానికి తర్వాత.. తన ఇద్దరి పిల్లలను హత్య చేసి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×